వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మణచందా మండలం మల్లాపూర్లో విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహిస్తూ గ్రామస్థులు, రైతులు బుధవారం సబ్స్టేషన్ను ముట్టడించారు. గత కొన్ని నెలలుగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని తెలిపారు.
అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్ కోతలు లేకుండా నిరంతర సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

