Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ముడుపులపూజలు

Follow Udayam on Google
B Ganga Aug 27, 2026 3:37 PM పార్వతీపురం మన్యంGeneral
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ముడుపులపూజలు - Udayam
సీతానగరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ముడుపుల పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి ముడుపుకట్టి 9 వారాలు 27 ప్రదక్షిణలు చేసి,10వ వారం ప్రసిద్ధి దేవాలయంకు ముడుపు సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. 11.00 గంటలు దాటాక వచ్చిన భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు తెలిపారు.

Comments

G
Loading comments...