Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షలు వెచ్చించారు.. మూలకు చేర్చారు

Follow Udayam on Google
RAGHU SKLM Sep 08, 2026 5:44 PM శ్రీకాకుళంGeneral
లక్షలు వెచ్చించారు.. మూలకు చేర్చారు - Udayam
రైతులకు ఆధునిక వ్యవసాయం పట్ల ప్రత్యేక శిక్షణ ఇచ్చే దిశగా గతంలో టీడీపీ హయాంలోనే కొన్ని లక్షలు వెచ్చించి రైతు విస్తరణ మరియు శిక్షణ కేంద్రం నిర్మించారు. అట్టహాసంగా ప్రారంభించిన ఈ శిక్షణ కేంద్రం తొలినాటి నుంచే మూలకు చేరింది. దీనిని సద్వినియోగం చేసుకునేందుకు కనీసం ఎవరూ ముందుకు రాకపోవడంతో నేడు నిరుపయోగంగా దర్శనమిస్తుంది. మరికొన్ని రోజుల్లో ఇది శిథిలం అయిపోయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

Comments

G
Loading comments...