Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష కోట్లు దాటనున్న ఫండ్ రైజింగ్

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 10:15 AM జాతీయంవాణిజ్యం
లక్ష కోట్లు దాటనున్న ఫండ్ రైజింగ్ - Udayam
భారత స్టాక్ మార్కెట్‌లో ఐపీవోల ద్వారా వరుసగా మూడో ఏడాది రూ.లక్ష కోట్లకు పైగా నిధుల సమీకరణ జరగనుంది. ఈ ఏడాది ఇప్పటివరకు 81 ఐపీవోల ద్వారా రూ.83 వేల కోట్లు సమీకరించారు. ఈ నెలలో NSE ఐపీవో ద్వారా సుమారు రూ.23 వేల కోట్లు సమీకరించే అవకాశం ఉంది. అక్టోబర్‌-నవంబర్‌లో జియో ప్లాట్‌ఫామ్స్‌ రూ.35 వేల కోట్ల ఐపీవోకు వచ్చే అవకాశముంది.

Comments

G
Loading comments...