వార్తలకు తిరిగి వెళ్లండి

ఇ-కామర్స్లో రాయితీల పేరుతో వినియోగదారులను తప్పుదోవ పట్టించే పద్ధతులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇవి 2027 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి.
రాయితీ ధరతో పాటు గత 30 రోజుల్లోని అత్యల్ప ధరను చూపడం తప్పనిసరి. కృత్రిమంగా ఎంఆర్పీ పెంచి భారీ రాయితీ చూపే మోసాలను అడ్డుకోవడమే లక్ష్యం.
Comments
Loading comments...

