Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్నోలో ‘యువతతో తిరంగా యాత్ర’ ప్రారంభించిన యోగి

Follow Udayam Digital on Google
జయ ప్రకాష్ Aug 09, 2026 12:50 PM ఆల్ ఇండియా జాతీయ
లక్నోలో ‘యువతతో తిరంగా యాత్ర’ ప్రారంభించిన యోగి - Udayam Digital
లక్నోలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ‘యువతతో తిరంగా యాత్ర’ను ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రారంభించారు. అమరవీరులకు కృతజ్ఞతలు తెలిపేందుకు, ప్రధాని మోదీ ‘రాష్ట్ర ప్రథమ’ మంత్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ యాత్ర స్ఫూర్తిదాయక సంకల్పమని పేర్కొన్నారు. యువతకు యోగి అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...