వార్తలకు తిరిగి వెళ్లండి

చందుర్తి మండలం లింగంపేట గ్రామ పరిధిలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారి పరిస్థితులు, ప్రమాదానికి దారితీసిన ఇతర సాంకేతిక అంశాలపై ఆరా తీశారు.
ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలను అన్ని కోణాల్లో విచారించి, నివేదిక సమర్పించాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు.
Comments
Loading comments...

