Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లెవీగా సన్నబియ్యం

Follow Udayam Digital on Google
రాజిత దేవి Jul 28, 2026 12:00 PM పెద్దపల్లి తెలంగాణ
లెవీగా సన్నబియ్యం - Udayam Digital
మిల్లర్ల వద్ద మిగిలిన సన్నబియ్యాన్ని పీడీఎస్‌ అవసరాల కోసం లెవీ రూపంలో తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వేలం ప్రక్రియలో ధరల వ్యత్యాసం రావడంతో రద్దు చేసిన ప్రభుత్వం, ప్రస్తుత పరిస్థితుల్లో బియ్యం అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంది.

Comments

G
Loading comments...