వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లెడ గ్రామ శివారులోని గుత్ప లిఫ్ట్ కెనాల్ వద్ద చిరుతలు సంచరిస్తున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
చిరుతల సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. కెనాల్ పరిసరాల్లో వాటి కదలికలతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

