వార్తలకు తిరిగి వెళ్లండి

పొదలకూరు నిమ్మ మార్కెట్లో ధరలు ఆల్టైం రికార్డు స్థాయికి చేరాయి. శనివారం 50 కిలోల టిక్కీ బస్తా రూ.6 వేల నుంచి రూ.7 వేలకు పైగా ధర పలికింది.
ఎండలు, విస్తృత వినియోగం, శ్రావణమాసంతో నిమ్మకు డిమాండ్ పెరిగింది. డిమాండ్కు అనుగుణంగా మార్కెట్కు కాయలు రాకపోవడంతో ధరలు భారీగా పెరిగాయి.
Comments
Loading comments...
