వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో లేదా ఒకే చోట పలుమార్లు ఓటు నమోదు చేసుకోవడం నేరమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. తప్పుడు సమాచారం ఇస్తే జైలు శిక్ష లేదా జరిమానా తప్పదని ఆమె స్పష్టం చేశారు.
అదనపు ఓట్లు ఉన్నవారు వెంటనే 'ఫారమ్-7' ద్వారా వాటిని తొలగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
Comments
Loading comments...

