వార్తలకు తిరిగి వెళ్లండి

సారంగాపూర్ మండలం లచ్చా నాయక్ తండాలో రూ.50 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శ్రీకారం చుట్టారు. రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.
రూ.10 లక్షలతో నిర్మించనున్న మహిళా సంఘ భవనానికి, రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

