వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ నగరవాసులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు లోకల్ సిటీ బస్సు సేవలను ప్రారంభించారు. ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకున్నారు.
సిటీ బస్సుల ప్రారంభంతో నగరంలో కనెక్టివిటీ మెరుగుపడుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ప్రజలకు రవాణా ఇబ్బందులు తగ్గనున్నాయని పేర్కొంటూ మంత్రి పొన్నం ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...
