వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో అద్దె బకాయిల వివాదంలో ఇంటి యజమాని దుర్గాప్రసాద్(76) హత్యకు గురయ్యారు. బకాయిల పరిష్కారం కోసం వచ్చిన మాజీ అద్దెదారు భరత్కుమార్తో బుధవారం అర్ధరాత్రి గొడవ జరిగింది.
భరత్కుమార్ బలమైన వస్తువుతో దుర్గాప్రసాద్ ముఖంపై కొట్టి పరారయ్యాడు. పోలీసులు తెలిపారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

