Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

70 గ్రామాల్లో భూముల రీ సర్వే ప్రారంభం

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 08, 2026 4:38 PM జయ శంకర్ భూపాలపల్లి General
70 గ్రామాల్లో భూముల రీ సర్వే ప్రారంభం - Udayam
భూ సమస్యల పరిష్కారానికి జిల్లాలోని 70 గ్రామాల్లో ప్రభుత్వం భూముల రీ సర్వే ప్రారంభించింది. మండలాల వారీగా గ్రామసభలు నిర్వహిస్తున్నారు. రీ సర్వేలో సాగు చేసేవారి పేరిట భూధారు నంబరు కేటాయించనున్నారు. భూమార్పిడి జరిగితే కొత్త నంబర్లు ఇస్తారు. ఇకపై బై నంబర్లు ఉండవని, అక్షాంశాలు, రేఖాంశాలతో జియోట్యాగింగ్‌ సర్వే చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...