వార్తలకు తిరిగి వెళ్లండి

కనిగిరి నియోజకవర్గంలోని ప్రసిద్ధ ఆలయాల భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. కనిగిరి విజయమార్తాండేశ్వర దేవస్థానానికి 188 ఎకరాలకు పైగా మాన్యం భూములుండగా, కేవలం 8 ఎకరాలు మాత్రమే దేవాదాయశాఖ పరిధిలో ఉన్నాయి.
నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేసి, రాజకీయ అండతో ప్లాట్లు వేసి రియల్ వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
Comments
Loading comments...

