వార్తలకు తిరిగి వెళ్లండి
రూ.45 కోట్లు విలువైన భూమి స్వాధీనం!

వైకాపా నేత భూమన కరుణాకర్రెడ్డి ఆక్రమించిన ప్రభుత్వ భూములపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తిరుపతి పరిధిలోని మంగళం, చిగురువాడ ప్రాంతాల్లో ఉన్న రూ.45 కోట్ల విలువైన భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మంగళంలో 9 ఎకరాలు, స్వర్ణముఖి నది ఒడ్డున 7.31 ఎకరాల ఆక్రమిత భూములను అధికారులు స్వాధీనం చేసుకుని, అక్కడ హెచ్చరిక బోర్డులను నాటారు.మంగళంలో 9 ఎకరాలు, స్వర్ణముఖి నది ఒడ్డున 7.31 ఎకరాల ఆక్రమితggggggg
Comments
Loading comments...