వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్లో రైతుల ఆందోళన సందర్భంగా సీఎం మోహన్ యాదవ్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ట్రాక్టర్లతో ముట్టడికి వచ్చిన రైతుల వాహనాలను ఓ మహిళా పోలీసు అధికారి ధైర్యంగా అడ్డుకోవడం చర్చనీయాంశమైంది.
పెసర పంటకు పూర్తి కనీస మద్దతు ధర, ఎరువుల ఈ-టోకెన్ వ్యవస్థ రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మహిళా అధికారి వాహనం ముందుకు నిలిచిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Comments
Loading comments...
