వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్డేపల్లి జంక్షన్లో ట్రాఫిక్ సమస్యపై ప్రచురితమైన కథనానికి ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. లేబర్ అడ్డాను వడ్డేపల్లి శివాలయం సమీపానికి మార్చనున్నట్లు KZPT ట్రాఫిక్ సీఐ వెంకన్న తెలిపారు.
జంక్షన్లో పెరుగుతున్న రద్దీతో వాహనదారులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొత్త స్థలానికి లేబర్ అడ్డాను తరలించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

