Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీని ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం

Follow Udayam on Google
sreekanth patel Aug 27, 2026 12:51 PM మహబూబ్‌నగర్General
లారీని ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం - Udayam
​భూత్పూర్ ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు జడ్చర్ల పట్టణంలోని బాలాజీ నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...