Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ-స్కూల్ బస్సు ఢీ.. ఒకరి మృతి

Follow Udayam on Google
sreekanth patel Aug 10, 2026 1:22 PM మహబూబ్‌నగర్క్రైమ్
లారీ-స్కూల్ బస్సు ఢీ.. ఒకరి మృతి - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్-అడ్డాకుల మధ్య సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖాళీగా వెళ్తున్న స్కూల్ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. బస్సు అదుపుతప్పి ముందున్న బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ఉన్న అబ్దుల్లా అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం బస్సు చెట్లలోకి దూసుకెళ్లింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...