Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ కింద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Follow Udayam on Google
Saychi kumar Sep 02, 2026 9:15 AM కామరెడ్డిGeneral
లారీ కింద  గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం - Udayam
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని ధర్మారం టోలేట్ సమీపంలో మంగళవారం లారీ కింద ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. హై వే సిబ్బంది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు కేరళకు చెందిన లారీ డ్రైవర్ జలీల్ గా గుర్తించారు. కాగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...