Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్విట్‌ ఇండియా ఉద్యమ యోధుల ధైర్యం స్ఫూర్తిదాయకం

Follow Udayam Digital on Google
హరిక శర్మ Aug 09, 2026 12:47 PM ఆల్ ఇండియా జాతీయ
క్విట్‌ ఇండియా ఉద్యమ యోధుల ధైర్యం స్ఫూర్తిదాయకం - Udayam Digital
క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ ప్రధాని నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో సాగిన ఈ ఉద్యమం స్వాతంత్ర్య పోరాటానికి కొత్త శక్తినిచ్చిందన్నారు. వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న భారతీయుల అచంచల సంకల్పానికి క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...