వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో శుక్రవారం జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఎన్డీయే కూటమి సమన్వయంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమై, మెరుగైన ఫలితాలు సాధించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

