Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ కలహాలతో గడ్డి మందు తాగిన వ్యక్తి

Follow Udayam on Google
madhu Sep 09, 2026 7:00 PM ములుగుGeneral
కుటుంబ కలహాలతో గడ్డి మందు తాగిన వ్యక్తి - Udayam
ములుగు (D)కన్నాయిగూడెం మండలం భూపతిపురం గ్రామానికి చెందిన అమిలి భూచయ్య (59) కుటుంబ కలహాలతో గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సుమారు 200 మి.లీ. మందు తాగినట్లు సమాచారం. వెంటనే ఏటూరునాగారం ఏహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. EMT జానగం మహేశ్వరి, పైలట్ సతీష్ సహాయంతో ఆస్పత్రికి చేర్చారు.

Comments

G
Loading comments...