వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలోని బీసీ మహిళలు 100% సబ్సిడీతో లభించే ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో సవితారెడ్డి సూచించారు.
అర్హులైన పేద మహిళలు పూర్తి వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలిపారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే నెల 13 వరకు గడువు ఉందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

