వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లాలో కుష్టు వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వ్యాధిగ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు.
వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11 నుండి24 వరకు వైద్యాధికారులు ఇంటింటికీ వెళ్లి కుష్టు వ్యాధి ముందస్తు గుర్తింపు సర్వే చేపట్టాలని కుష్టు వ్యాధి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన వైద్య సేవలందించాలన్నారు.
Comments
Loading comments...

