Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుష్టు వ్యాధి గుర్తింపునకు ఇంటింటి సర్వే

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 2:00 PM తిరుపతిGeneral
కుష్టు వ్యాధి గుర్తింపునకు ఇంటింటి సర్వే - Udayam
బాలాయపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో సెప్టెంబరు 11 నుంచి 24 వరకు ఎల్‌సీడీసీ సర్వే నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారులు జి.లికిత, డా.టి.లియో తెలిపారు. ఇంటింటికీ వెళ్లి కుష్టు వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించనున్నారు. ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశా కార్యకర్తలు సర్వేలో పాల్గొంటారని వైద్యాధికారులు తెలిపారు. ప్రజలు సర్వే సిబ్బందికి సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...