Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కురుపాంలో విద్యుత్ భద్రతపై అవగాహన ర్యాలీ

Follow Udayam on Google
B Ganga Sep 02, 2026 3:31 PM పార్వతీపురం మన్యంGeneral
కురుపాంలో విద్యుత్ భద్రతపై అవగాహన ర్యాలీ - Udayam
కురుపాంలో విద్యుత్ భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా వాడాలని, నాణ్యమైన పరికరాలనే ఉపయోగించాలని అధికారులు సూచించారు. విద్యుత్ కార్యాలయం నుంచి రావడరాడ్ కూడలి వరకు ర్యాలీ సాగింది. ఏఈఈ కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...