Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నాళ్లో వేచిన ఉదయం..

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 11:00 AM కర్నూలుGeneral
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. - Udayam
బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వైఎస్ జగన్ వీరాభిమాని విశ్వనాథ్‌ను జగన్ నిన్న కర్నూలులో ప్రత్యేకంగా కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి ఆయన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విశ్వనాథ్‌తో కలిసి ఫొటో దిగారు. విశ్వనాథ్ తన అభిమాన నాయకుడిని కలుసుకుని ఫొటో దిగాలన్న కోరిక నెరవేరడంతో ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...