వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 21, 22 తేదీల్లో సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలిసింది. 21న కుప్పం చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు హంద్రీనీవా జలాలను కుప్పానికి విడుదల చేయనున్నట్లు సమాచారం.
22న ద్రవిడ వర్సిటీలో జరిగే మూడో స్నాతకోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొంటారు. సీఎం పర్యటన దాదాపు ఖరారైనా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Comments
Loading comments...

