వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డుల రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఏ వార్డు ఏ కేటగిరీకి కేటాయిస్తారనే దానిపై అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే తమ పోటీపై స్పష్టత వస్తుందని ఆశావహులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా వార్డుల్లో ప్రజలతో మమేకమవుతున్న పలువురు నేతలు రిజర్వేషన్ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

