వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలో కున్బీ కుల ధ్రువపత్రాల రద్దు అంశం రాజకీయ దుమారం రేపుతోంది. మరాఠా ఉద్యమ నేత మనోజ్ జరాంగే పాటిల్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ధ్రువపత్రాలు రద్దు చేస్తోందని ఆరోపించారు.
ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. కుల ధ్రువీకరణ కమిటీ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని, ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేశారు.
Comments
Loading comments...
