వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్కచర్ల మండల కేంద్రంలో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ నేతలు కరణం ప్రహ్లాద్ రావు, యు. రమేష్ కుమార్, మారుతి కిరణ్ బూనేటి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ జిల్లా ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

