Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుకునూరుపల్లి ప్రజావాణికి 18 వినతులు

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 5:51 PM సిద్దిపేటGeneral
కుకునూరుపల్లి ప్రజావాణికి 18 వినతులు - Udayam
కుకునూరుపల్లి మండలం ఎంపీడీవో కార్యాలయంలో నోడల్ అధికారి మహమ్మద్ మెహబూబలి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణికి 18 దరఖాస్తులు అందాయి. రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలకు ఆరు చొప్పున, హౌసింగ్‌కు రెండు, విద్యుత్‌కు మూడు, ఆర్‌డబ్ల్యూఎస్‌కు ఒకటి వచ్చాయి. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని నోడల్ అధికారి మహమ్మద్ మెహబూబలి సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...