Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

దివ్య శ్రీ Jul 26, 2026 9:08 AM హైదరాబాద్about 2 hours ago
కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద ఆదివారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి బైక్‌పై క్రికెట్ ఆడేందుకు వెళ్తున్న మైనర్లను లారీ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో మహేశ్ (17), లక్ష్మీ తేజ్ (17) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరొకరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...