వార్తలకు తిరిగి వెళ్లండి

‘సర్’ (సర్వే) పేరుతో తెలంగాణలో ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ ప్రక్రియను తమ పార్టీ అత్యంత సీరియస్గా తీసుకుంటుందని, తప్పుడు ఓట్లను తొలగించి అసలైన ఓటర్లను తొలగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.
రైతుభరోసా విషయంలో రేవంత్ సర్కార్ రైతులను మోసం చేసిందని కేటీఆర్ మండిపడ్డారు. దొంగ ఓట్లతో గెలవాలని తాము ఎప్పుడూ అనుకోమని, ప్రజలను బురిడీ కొట్టించే పద్ధతులను మానుకోవాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

