Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ది సుదర్శన్‌రెడ్డి అంశంపై కేటీఆర్‌ స్పందన

Follow Udayam Digital on Google
అశ్విని దేవి Aug 03, 2026 1:23 PM హైదరాబాద్తెలంగాణ
పెద్ది సుదర్శన్‌రెడ్డి కేసు విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. విద్యాశాఖ అవినీతిపై ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ ఆధారంగానే సుప్రీంకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...