వార్తలకు తిరిగి వెళ్లండి

శామీర్పేట ఔటర్ రింగ్రోడ్డుపై ఆగి ఉన్న వాహనాన్ని వ్యాన్ ఢీకొట్టింది. టైరు మారుస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు నాచారం ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

