Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టర్బోజెట్ ఇంజిన్ విజయాన్ని ప్రశంసించిన కేటీఆర్

Follow Udayam Digital on Google
కిరణ్ కుమార్ Aug 04, 2026 10:44 AM హైదరాబాద్తెలంగాణ
టర్బోజెట్ ఇంజిన్ విజయాన్ని ప్రశంసించిన కేటీఆర్ - Udayam Digital
ఆజాద్ ఇంజనీరింగ్, డీఆర్‌డీఓ సంయుక్తంగా తొలి స్వదేశీ 350 కేజీల థ్రస్ట్-క్లాస్ ఎక్స్‌పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్‌ను విజయవంతంగా అభివృద్ధి చేయడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం హైదరాబాద్‌తో పాటు దేశానికే గర్వకారణమని ఎక్స్‌లో పేర్కొన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన, హైదరాబాద్ ఎయిరోస్పేస్ రంగ అభివృద్ధికి ఇది నిదర్శనమని, ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...