వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా బోండీ కాల్పుల ఘటనలో ధైర్యసాహసాలు ప్రదర్శించి 20 మందికి పైగా ప్రాణాలు కాపాడిన హైదరాబాద్కు చెందిన రహ్మత్ పాషాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం సన్మానించారు.
రహ్మత్ పాషాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం శాశ్వత నివాస హోదా కల్పించడం తెలుగు సమాజానికి గర్వకారణమని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన ధైర్యాన్ని మానవత్వానికి నిదర్శనంగా కొనియాడారు.
Comments
Loading comments...
