Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జయశంకర్ సార్‌కు కేటీఆర్ నివాళులు

Follow Udayam Digital on Google
దివ్య శ్రీ Aug 06, 2026 11:16 AM హైదరాబాద్తెలంగాణ
ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఆయన విగ్రహానికి బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ చేసిన సేవలను, ఆయన ఆలోచనా విధానాన్ని ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...