వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
షార్జాలో రోడ్డు ప్రమాదానికి గురైన మంచిర్యాల జిల్లా వాసి నరెడ్ల సతీష్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహాయం అందించారు.
ఆసుపత్రి బిల్లులు చెల్లించి, విమాన టికెట్లు ఏర్పాటు చేసి సతీష్ను స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు ఫోన్లో తెలిపారు.
Comments
Loading comments...
