వార్తలకు తిరిగి వెళ్లండి
రైతు కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సాయం

కొనుగోలు కేంద్రంలో గోడ కూలి మృతి చెందిన నలుగురు రైతు కుటుంబాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించారు.
రెండు నెలలు గడిచినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డ ఆయన, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో ఆ కుటుంబాలకు అండగా నిలిచామని తెలిపారు.
Comments
Loading comments...