వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్లో శిక్షణ పొందుతున్న యువతతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం ముఖాముఖి నిర్వహించారు. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపోయేది ఏదీ లేదన్నారు.
యువత నైపుణ్యాలను పెంపొందించుకుని స్వయం ఉపాధితో ఎదగాలని సూచించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు యువత నైపుణ్యాభివృద్ధి కీలకమని, దేశ ప్రగతిలో యువత భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

