వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో ఇటీవల కాలంలో క్షణికావేశ మరణాలు పెరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. గడిపిన నాలుగు నెలల కాలంలో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో 8 మంది క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. పేదరికం, అనారోగ్యం, అప్పులు, తదితర కారణాలతో ఆత్మహత్యల సంఖ్య పెరిగింది.
వారిలో వృద్ధులు, యువకులు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే విషయమని పోలీసులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

