వార్తలకు తిరిగి వెళ్లండి

కరువు పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో ఉపాధి హామీ కూలీలకు విస్తృతంగా పనులు కల్పించాలని నవ్యాంధ్రప్రదేశ్ రైతు—కూలీ సంఘం జిల్లా నాయకులు గరుగుబిల్లి సూరయ్య, బీటీ నాయుడు డిమాండ్ చేశారు.
ఈ మేరకు మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీ పనులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

