Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా నదిలో ముగ్గురు బాలురు అదృశ్యం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 15, 2026 8:33 PM గుంటూరుGeneral
కృష్ణా నదిలో ముగ్గురు బాలురు అదృశ్యం - Udayam
స్వాతంత్ర్య దినోత్సవ పండుగ పూట తాడేపల్లి సీతానగరం పుష్కర ఘాట్ వద్ద తీవ్ర సోకం అలముకుంది. విజయవాడకు చెందిన ముగ్గురు బాలురు నడుచుకుంటూ వచ్చి సరదాగా ఈత కొట్టేందుకు నదిలోకి దిగి నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. సమాచారం అందుకని తాడేపల్లి మరియు కృష్ణలంక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...