వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో ‘వందేమాతరం’ తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని లేదా గవర్నర్ పాల్గొనే కార్యక్రమాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది.
కాంగ్రెస్ 1937 నాటి నిర్ణయానికి అనుగుణంగానే ఈ విధానం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయంపై బీజేపీ విమర్శలు వ్యక్తం చేయగా, కాంగ్రెస్ నేతలు సమర్థిస్తున్నారు.
Comments
Loading comments...

