వార్తలకు తిరిగి వెళ్లండి

కర్లపాలెం పరిధిలోని లాడ్జీలలో ఎస్సై ఎస్.రవీంద్ర గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలు, అనుమానితుల సంచారాన్ని అరికట్టేందుకు బస చేసిన వారి వివరాలు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

